Categories
Soyagam

చర్మసౌందర్యం పెంచే ఖర్భూజా

దోసపండు రుచి ఎక్కడికక్కడ తెలుస్తునే ఉంటుంది. కానీ ఖర్భుజాలో చర్మసౌందర్యాన్ని పెంచే ఎన్నో మంచి లక్షణాలున్నాయి. ఈ పండు తింటే మెదడుకి ఆక్సిజన్ సరఫరా జరిగి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. వీటిలోని ఫోలిక్ ఆమ్లం గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఖర్భుజాలోని మిటమిన్ ఎ కంటికి ఆరోగ్యాన్నీ ఇస్తుంది. బీటాకెలోటిన్ రెటీనా కంటినాడి ఆరోగ్యానికి తోడ్పడుతోంది. పండ్లలోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది. ఈ ఎండల్లో చల్లదనాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పండు తప్పని సరిగా తినాలి.

Leave a comment