చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి నలభై తొమ్మిది వారాల శిక్షణ పూర్తి చేసుకున్నారు.29 ఏళ్ల కనికా కౌస్తుభ్ రాణే  .ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకున్నాక నా భర్త మరణంతో ఆయన కలలే నా కలలయ్యాయి అన్నారు  లెఫ్టెనెంట్ ఆఫీసర్ కానికా  మా ధేయ్యం దేశ భద్రత,  దేశ రక్షణ అంటున్న ఆమె వీడియోను రక్షణశాఖ పీఆర్ ఓ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.రెండేళ్ల క్రితం కాశ్మీర లో ఉగ్రవాదులు ముఖాముఖి పోరులో మేజర్ ప్రాణాలు కౌస్తుభ్ రాణే కోల్పోయారు.రాణే  భారత సైన్యం లో మేజర్ ఇప్పుడు   ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్ కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించనున్నది కనికా.

Leave a comment