భార్యభర్తలు ఇద్దరూ కలిసి యోగా ,ధ్యానం చేయండి .ఇద్దరిలో ఉన్న ఒత్తిడులు దూరమై హాయిగా కలిసి జీవించగలుగుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ ధ్యానంతో ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. కబుర్లు సాగుతాయి. మేమిద్దరం అనే భావన బలంగా ఉంటుంది.ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటి వారి లోపాలు తక్కువ కనబడతాయి. ఒకవేళ విభేధాలు వచ్చిన దానికి తెగే వరకు లాగకుండా ఒక దశలో తగ్గి ప్రశాంతంగా పరిష్కారించుకొంటారు. కలిసి చేసే ధ్యానంలో భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. భాగాస్వామిలో మంచినే చూడగల మానసిక స్థితి వస్తుంది.ఇద్దరూ దగ్గరవుతారు ఇలాంటి ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని భార్యభర్తలు కలిసి ధ్యానం చేయడి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment