కేరళ లో తొలి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ డాక్టర్ ప్రియా. ఆమె పుట్టినప్పటి పేరు జిను శశిధరన్. కేరళలోని త్రిసూర్ ఆమెది. 2013లో బెచిలర్ ఆఫ్ ఆయుర్వేద చేశారు. 2018 లో ఆయుర్వేదంలో ఎండీ పూర్తిచేసి త్రిసూర్ లో హాస్పిటల్లో పని చేయటం మొదలు పెట్టారు. అవసరమైన ఆరు సర్జరీల తర్వాత డాక్టర్ ప్రియా గా వైద్య వృత్తి కొనసాగిస్తున్నారు.

Leave a comment