టాలీవుడ్ లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని కొన్నాళ్ళ క్రితం శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ప్యానల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈమేరకు జీవో విడుదల చేసింది. జీవో నం 984 ప్రకారం సినీ నటి సుప్రియా,యాంకర్ ఝాన్సీ,దర్శకురాలు నందినిరెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ఈ కమిటీలో టాలివుడ్ ప్రతినిధులుగా నియమించిందినల్సర్ యీనివర్సిటీ ప్రో.వసంతి ,గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్ రమాదేవి సామాజిక కార్యకర్త విజయలక్ష్మితో ఈ కమిటీ ఏర్పటైంది.

Leave a comment