స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల భార్య రూపావైట్ల వైట్లాస్ వేదిక పేరుతో సేంద్రీయ ఆవు పాలు ఇతర వంటింటి పదార్థలు అందించే పారిశ్రామిక వేత్తగా మారారు. వైట్లస్ వేదిక పేరుతో హైదరాబాద్ శివార్లలో ఈ బిజినెస్ మొదలైంది. ఈ వ్యాపారం మొదట్లో సేంద్రీయ ఆహారాన్ని ప్రోత్సహించే దిశగా మొదలైంది. పసుపు,మునగ,తేనే వంటి సేంద్రీయా పద్దతిలో సాగు చేస్తారు. కల్తీ లేని పోషకాహారం దిశగా సాగిన ఆలోచన పాల వ్యాపారంలోకి తీసుకుపోయింది. గుజరాత్ నుంచి తెచ్చిన గిర్ జాతి ఆవులు 12లీటర్ల పాలు ఇచ్చే సామార్థ్యం కలిగి ఉంటుంది. గిర్ జాతి దేశవాళీ ఆవుల పాలు వైట్లాస్ వేదిక ప్రత్యేకత.

Leave a comment