న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ పార్టికల్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు రోహిణీ గాడ్బోలే. అంతకంటే ముందు 1982లో ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా పనిచేశారు. 1995 లో బెంగళూరులోని ఐ.ఐ.ఎస్సీ.లో అసోసియేట్‌ గా చేరారు. ఇప్పుడు అక్కడే ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు వందకు పైగా అధ్యయన పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ తో గౌరవించింది.

Leave a comment