2019 లో మసాలా టోక్రి బ్రాండ్ మార్కెట్ లోకి తెచ్చారు ముంబై లో ఉండే ఆర్తి ఆమె తల్లి ఊర్మిళ. రెండేళ్ల క్రితం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన మసాలా టోక్రి ఈరోజు నెలకు తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం అందుకుంటోంది. నెలకు 5500 ప్యాకెట్ల మసాలా సరఫరా చేస్తారు. మా మసాలా ప్యాకింగ్ చాలా కొత్తగా బావుంటుంది 80 శాతం ప్రాంతీయ రుచులు  ఉంటాయి రిటైల్ చేసే మాల్వానీ చికెన్ మసాలా అవధి బిరియాని పిండి చోలే కేరళ సాంబార్ మసాలా మొదలైన ఉత్పత్తులు మాకెంతో పేరుతెచ్చాయి అంటారు ఈ తల్లీకూతుళ్లు .

Leave a comment