ఏ సినిమా చేస్తున్నా ఆ చిత్రబృందం వాళ్ళతో నాకోక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పాడుతోంది అంటుంది కీర్తీ సురేష్ .తమిళంలో పందెం కోడి సినిమాలో నటించటం అయ్యాక ఆ చిత్రబృందానికి ప్రతి ఒక్కరికీ ఒక్కక్క బంగారు నాణెం ఇచ్చింది  కీర్తి.  మొదట్లో వెండి నాణేలు ఇచ్చేదాన్ని . మహానటి తర్వాత ఈ బంగారు నాణెలు ఇస్తోంది. నేను డబ్బు కోసం ఈ రంగంలోకి రాలేదు.  సినిమా పట్ల నాకుండే తపన కొద్దీ వచ్చాను. ఈ రంగంలో నాపని తీరే నా పారితోషికం నిర్ణయిస్తోందని నమ్ముతాను .అందుకే కథలు ,పాత్రలు అభినయం తప్పించి ఇంకేం ఆలోచించను.

Leave a comment