రీతూ కుమార్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ .కరోనా సమయంలో కాసేపు తన వ్యాపారాన్ని అవతల పెట్టి కొంతమంది కి ఉపాధి కల్పించాలను కొన్నారు .హరియాణా మురికివాడల్లో ఉండే కోసం ఉచితం గా పంచేందుకు మాస్కులు తయారీ మొదలు పెట్టారు .15 వేల మాస్కులు పంపిణీ చెయాలని లక్ష్యం .కొందరికి మాస్కులు కుట్టే పని అప్పగించారు .గుర్ గాన్ లో ఉండే తన ప్రోడెక్షన్ లో ఉండే యూనిట్ ని ఈ మాస్కుల తయారీ కేంద్రంగా మార్చేశారు రీతూ కుమార్ .

Leave a comment