సినిమాల్లో కరుణ రసాత్మకమైన దృశ్యాల్లో ఎంతో బాగా నటిస్తారు హీరోయిన్ లు. ఆ నటనకు ప్రేక్షకులు ఫాన్స్ అయిపోతారు.కానీ నిజ జీవితంలో తన మనసు నిండా దయా జాలి ఉన్నాయని నిరూపించింది రకుల్ ప్రీత్ సింగ్ .కరోనా సమయంలో తన మంచి మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి ముంబైలో ఉంటుంది రకుల్ .ఆమె ఇంటికి దగ్గరలో ఉన్న 200 కుటుంబాల తో కూడిన మురికి వాడ ఉంది. ఆ కుటుంబాలకు రెండు పూటలా తన ఇంట్లోనే వండిన ఆహారాన్ని పంచుతుంది రకుల్ .  ఈ లాక్ డౌన్ తొలగించే వరకు వారిని పోషించే బాధ్యత తీసుకోండి రకుల్ ప్రీత్ సింగ్.

Leave a comment