రాజమహేంద్రవరం లోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో . పాల్ చౌక్ పేరుతో ఒక పార్కు ఉంది ఈ పార్కు ప్రత్యేకత ఉంది దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన 12 మంది మహిళా దేశభక్తుల విగ్రహాలున్నాయి. దుర్గాబాయి దేశ్ముఖ్,దువ్వూరి సుబ్బమ్మ గారు, కాశీభట్ల వెంకటరమణమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ, గూడూరి నాగరత్నమ్మ, గుజ్జు నాగరత్నం, అలివేలమ్మ, పాలకోడేటి శ్యామలాంబ, మద్దూరి వెంకట రమణమ్మ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ,సోదెమ్మ శివరాజు సుబ్బమ్మ వంటివారి వీరి చరిత్రను స్మరించుకునేలా ఈ పార్క్ నిర్మించారు.

Leave a comment