ఒకే ఇంటి నుంచి ఐదుగురు అమ్మయిలు ఆర్.ఎ.ఎస్ అధికారులు అయ్యారు. రాజస్థాన్ హనుమాన్గఢ్కు సహదేవ్ సహారన్,లక్ష్మిదేవి ల బిడ్డలైన ఈ ఏడుగురు రాజస్థాన్ స్టేట్ అడ్మనిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. రోమా,మంజు ముందే ఆర్.ఎ.ఎస్ అధికారులు. తాజాగా వీరి సోదరీమణులు  అన్షు, రీతు, సమన్ ఒకేసారి అధికారులుగా మారారు.

Leave a comment