2016 రియో ఒలంపిక్స్ లో భరత్ కు తోలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పద్మశ్రీ పురస్కారానికి ఎన్నికయ్యారు. సంప్రదాయాలకు ఆయువుపట్టు అయిన హరియాణా రాష్ట్రంలోని మోక్రా గ్రామంలో పుట్టిన సాక్షి మల్ల యుర్ధంలో అరి తేరిన తాతగారి స్ఫూర్తి తో రెజ్లర్ అయ్యారు. ఇప్పుడామె ఆ గ్రామానికే కాదు దేశానికే స్ఫూర్తి.

Leave a comment