ఊహకు ,ఆలోచనకు అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఈ భూమి పైన ఉన్నాయి . కారణం ఏమిటో తెలియని విశేషాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి . రాజస్థాన్ లోని బర్మర్ జిల్లాలో కిరణ దేవాలయం ఒక వింతగా చెప్పుకోవచ్చు . ఎవరైన సూర్యా స్తమయం తర్వాత ఆ గుడి లో అడుగు పెడితే రాయి లాగా మారిపోతారని స్థానిక ప్రజలు గాఢంగా నమ్ముతారు . ఈ దేవాలయంలో శృంగార వాస్తు శిల్పాలుంటాయి . ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దేవాలయంలోకి రాత్రి వేళల్లో ఎప్పుడు అడుగుపెట్టరు .

Leave a comment