Categories

గర్భిణిలు వెల్లికిలా పడుకొంటే కడుపులో బిడ్డకు రక్త సరఫరా తగ్గుతోందని పరిశోధకులు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడో తాజా అధ్యయనం అలా వెల్లికిలా పడుకొంటే కడుపులో బిడ్డ చనిపోయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటోంది. గర్భం ధరించాక 28 వారాల నుంచి వెల్లికిలా పడుకొనే వారికి మృత శిశువు జననం ముప్పు 2.1 రేట్లు ఎక్కువగా ఉందంటున్నారు . మృత శిశువు జననానికి ఇతరత్రా కోణాలు ఉన్న దీన్ని పరిగణలోకి తీసుకొమంటున్నారు పరిశోధకులు.