బహ్రెయిన్‌లోని మనామాలో ఆసియా యూత్‌ పారాలింపిక్‌ గేమ్స్‌లో ఎఫ్‌–20 విభాగం షాట్‌పుట్‌లో భారత్‌ నుంచి తొలి రజత పతకాన్ని సాధించింది అనన్య.మేధోపరమైన లోపం ఉన్న అథ్లెట్‌ అనన్య బన్సాల్‌.పారాలింపిక్‌లో 30 దేశాల నుంచి 23 ఏళ్ల వయసు లోపు వారు పాల్గొన్నారు.వీరిందరితో పోటీపడి రాజితం సాధించిన అనన్య పారాలింపిక్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ దీపామాలిక  ప్రశంసించారు. భారతదేశ ఖ్యాతిని నిలుపుతూ తొలి రాజితం సాధించింది అనన్య.విజయాన్ని జరుపుకోనేందుకు ఇది సరైన రోజు అన్నారు దీపా మాలిక్.

Leave a comment