పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పైన సి.మల్లవరం నుంచి కుక్కల పల్లి వరకు నిర్మించిన ఆరు వరుసల రహదారికి గాదంకి  సమీపంలో ఒక టోల్ ప్లాజా ఉంది. ఇక్కడ 10 కౌంటర్లలో 11 మంది మహిళలు ఉన్నారు. పాకాల చంద్రగిరి మండలాలకు చెందిన మహిళలు ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు.టోల్ ప్లాజా దగ్గర కార్ల రద్దీని క్రమబద్ధీకరించటం తో వీళ్లంతా ముందున్నారు.

Leave a comment