లాక్ డౌన్ లో చిక్కుకొన్న ఢిల్లీ వలస కూలీలకు వందలాది మందికి ఆహారం అందిస్తోంది 30 ఏళ్ళ అంచల్ శర్మ .రొట్టె మంచినీళ్ళు, బిస్కట్లు, భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు .ఆమె కాన్సర్ తో బాధ పడుతోంది అయినా రంగ్ పూర్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉండే వలస కులీల కోసం మిల్స్ ఆఫ్ హ్యాపీనెస్ పేరుతో స్వచ్చంద సంస్థ ను స్థాపించింది .ఎంతో మందికి ఆమె ఆహారం ఇస్తోంది .ఇప్పుడీ కరోనా సంక్షోభ సమయంలో ఎన్నో కుటుంబాలకు బియ్యం , పప్పు గోధుమ పిండి , కారం, ఉప్పు, నూనె వంటి సామాన్లను పాక్ చేసి 300 కుటుంబాలకు అందిస్తోంది .పోలీసుల సాయం తో అర్ధరాత్రిల్లో , మురికివాడల్లో , రహదారుల్లో ఉండిపోయిన వారికీ ఆహారం అందిస్తోంది అంచల్ .

Leave a comment