‘యాంట్స్‌ ఎమాంగ్‌ ఎలిఫెంట్స్‌’ పుస్తకానికి కాజీపేటకు చెందిన సుజాతా గిడ్ శక్తి ఫస్ట్ బుక్ ఫ్రైజ్ అందుకొంది. ది శక్తి భట్ ఫౌండేషన్ అనే అంతర్జాతీయ సంస్థ గత 11 సంవత్సరాలుగా వర్ధమాన రచయితలను ప్రోత్సహించేందుకు గానూ అవార్డ్ ను ,రెండు లక్షల రూపాయల నగదును అందిస్తోంది. లోయర్ మన్ హట్టన్ లో ఒక ప్రైవేట్ బ్యాంక్ లో ఐటీ విభాగంలో 13 సంవత్సరాలు విధులు నిర్వహించిన సుజాత ఆ జాబ్ పోవటంతో అక్కడే సబ్ వే ట్రియన్స్ లో కండక్టర్ గా పనిచేస్తోంది. నా కుటుంబం అంటరాని తనన్ని ఎదుక్కొంది. దాదాపు మా ఇంట్లో వాళ్ళ అనుభవాలే ఈ నవల అంటోంది సుజాత.

Leave a comment