దసరా కోసం కలకత్తాలో దుర్గాదేవి మడపాలు అలంకరించడం మొదలైంది. సంతోష్ మిత్రా స్క్వేర్ లో ఏర్పాటు చేసిన మడపం అమ్మవారి విగ్రహం ఎంతో చక్కగా ఉంది. లండన్ థీమ్ తో తయారు చేసిన మండపం ఇది. అయితే దుర్గా మాతకు కట్టిన చీరె 22 కేజీల బంగారంతో తయారు చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పౌల్ ఈ చీరను డిజైన్ చేశారు.పువ్వులు,పక్షులు సీతాకోక చిలుకలతో ఈ చీరె పై 50 మంది నిపుణులు ఎంబ్రాయిడరీ చేశారు.

Leave a comment