హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉమ్మాజీ పద్మప్రియ తన సేవలకు గాను ఈ ఏడాది జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎంపికయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక మహిళా ఉపాధ్యాయరాలీమె మలక్ పేట లోని నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ ల్లో పనిచేస్తున్నారిమే.

Leave a comment