భారత కోకిల బిరుదు గల సరోజినీ నాయుడు కవిగా ప్రజాకర్షణ కలిగిన జాతీయ స్వాతంత్రోద్యమ నాయకురాలిగా మనకు తెలుసు.1914 నుంచి 30 ఏళ్ల పాటు గాంధీ గారితో కలిసి పనిచేశారామె.1925 లో జాతీయ అఖిల భారత కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎంపికయ్యారు ఆమె మొదటి కవితా సంకలనం గోలైన ట్రిష్ హాల్డ్ 1905 లో ప్రచురితమైంది.ఆమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజీ వ్యవస్థాపకులు. సరోజినీ దేవి ఆ కాలంలో అగ్రగామి ఆంగ్ల కవియత్రి.

Leave a comment