భార్య సంపాదనతో కొంత కాలం బతికినా సరే ఆ చర్యలకు బోలెడన్ని జబ్బులు వస్తున్నాయని ఒక అధ్యాయనం చెబుతుంది. అమెరికాలోని రెట్గర్సే విశ్వవిద్యాలయం పరిశోధనలో పురుషుల ఆలోచన విధానంలో ఏ మాత్రం మార్పు రాలేదని పురుషులే కుటుంబానికి ఆధారంగా నిలవాలని ఇప్పటికి ఆలోచిస్తారని భార్య సంపాదన పై జీవిస్తే ఆందోళన కారణంగా హుద్రోగాలు,పక్షవాతం,మధుమేహం కాలేయ సమస్యలు వంటివి వ్యాధులకు గురయ్యారని తేలింది. 30 ఏళ్ళుగా రెండువేల జంటల పై జరిగిన సుదీర్ఘమైన అద్యాయనంలో ఈ విషయం వెల్లడైంది.

Leave a comment