కళాకారుల దృష్టిలో ప్రతి వస్తువు కళాత్మకమే బస్లోకు చెందిన ఆర్టిస్ట్ టోబ్బే మాల్మ్ బోల్ట్ లతో వ్యక్తుల ఆకారాలను ఊహించాడు. కమ్మరి, ఫోటోగ్రాఫర్ అయినా మాల్మ్ తన కళకు బోల్ట్ పోయెట్రీ అని పేరు పెట్టాడు. అతను సృష్టించిన బొమ్మలు అపురూపంగా అద్భుతంగా ఉన్నాయి. అన్ని బోల్ట్ లు ఈ మేకులతో ఇద్దరు కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు కార్మికులు బండి లాగుతున్నట్లు దిగులుగా కూర్చున్న వ్యక్తి పిల్లని ఎత్తుకున్న బొమ్మ బందీగా సంఖ్యలతో ఉన్న వ్యక్తి ఎంతో గొప్పగా ఉన్నారు. ఇనుప బోల్ట్ ల్లో బొమ్మలు ఊహించిన ఈ కళాకారుడి దృష్టి అమోఘం.

Leave a comment