పుస్తకాల మించి నాకెవరూ స్నేహితులు ఉండరు ,నేను ఇంటికి దూరంగా ఉన్నపుడు పుస్తకాలే నాకు తోడుగా ఉంటాయి . ఏ కొంచెం తీరిక దొరికినా ఎదో ఒక పుస్తకం చదువు తూనే ఉంటాను అంటుంది షాలినీ పాండే . ఒకేఒక్క సినిమా తో పాపులర్ అయిన షాలినీ పాండే పుస్తకాల తోనే లోకం అంటుంది . ఒక పాఠకునికి వందమంది జీవితాల్లో ఉండే అనుభవాలు అన్ని అందుతాయి . ఒక్క పుస్తకం ఒక్క జీవితానుభవం అనుకొంటాను నేను . సినిమాల కంటే ఖచ్చితంగా పుస్తకాలే మనుష్యులను విజ్ఞాన వంతులను చేస్తాయి అంటుంది షాలినీ పాండే .

Leave a comment