నీలగ్రీవో విలోహితం అనే వేద మంత్రం పరమేశ్వరుడు సూర్యుడు ఒక్కరే అని చెబుతోంది. శివుని కంఠంలో నీలిరంగు మచ్చ ఉంటే సూర్య బింబాన్నితా తేరిపార చూస్తే నీలిరంగు లోనే బింబం కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు ఎర్రని రూపంలో ఉంటాడు శంకరుని శరీరపు రంగు కూడా ఎరుపే కానీ ఆయన శరీరం మొత్తం నిండుగా, ఎరుపు రంగు కనిపించకుండా విభూతి ధరించడం వల్ల ఆయన తెల్లని వాడుగా కనిపిస్తూ ఉంటాడు.

Leave a comment