శ్రేష్టమైన కుంకుమతో నుదుట బొట్టు పెట్టుకుంటే జ్ఞాన చక్రాన్ని పూజించినట్లు అవుతోంది. శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి.లలాటానికి అధిదేవత బ్రహ్మ ఆయన రంగు ఎరుపు  మన మనసులోని జీవి, జ్యోతి స్వరూపూడి లాగా నుదిటి మధ్యలో అజ్ఞాన చక్రంలో సప్తమ దశలు హృదయస్థానంలో అనాహిత చక్రం లో ఉంటాడు. ఆ ప్రదేశంలో కుంకుమ ఉంచుకోవటం మంచిది దాన్ని ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి గా ఉంటుంది.నడిపి వేలితో ధరిస్తే ఆయువు సమృద్ధి చెందుతుంది.బొటనవేలితో ధరిస్తే శక్తి వస్తుంది చూపుడువేలితో ధరిస్తే భక్తి ముక్తి కలుగుతాయి.బ్రహ్మదేవుని తలుచుకొని ఎర్రని బొట్టు ధరిస్తే శుభం.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

 

Leave a comment