ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నిఖిత జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది 13 ఏళ్ల వయసులోనే బరిలోకి దిగింది జరీన్. తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ కు చెందిన జరీన్ వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచింది. మేరీ కోమ్ తర్వాత ఎక్కువ స్వర్ణాలు గెలిచింది జరీన్ ఈ స్వర్ణ విజేత ఎంతో మందికి ఆదర్శం.

Leave a comment