జె.కె టైర్ల సంస్థ జాతీయస్థాయిలో రేసింగ్ ఛాంపియన్ షిప్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బరిలో ప్రత్యేకంగా మహళా బృందాన్ని జె.కె టైర్ల సంస్థ ఎంపిక చేసింది. ఎంపికైన ఆరుగురు అమ్మాయిల్లో ఇంటర్ మొదటి సంవత్పరం చదువుతున్నా పదహారేళ్ళ హిన్సుజా కూడా ఉంది. ప్రియం వదా సారథి జుంచా శిక్షకులు. 2019 నుంచి మోటర్ స్పార్ట్స్ లో ఇమెకు అనుభవం ఉంది. మనిషా కేల్కర్ అనే మరాఠీ నటి మిగతా ముగ్గురు ,లేదర్న,రోష్మి,మెగా సామాన్య కుటుంబాల నుంచి వచ్చారు. కారు రేసింగ్ లంటే ఈ మధ్య అమ్మాయిలు కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నారు.

Leave a comment