షాంపూల కంటే కుంకుడు కాయలు వంద రెట్లు మంచివంటున్నారు ఎక్సపర్ట్స్. వీటిలో ఉండే యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ గుణాల వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది.కుంకుడు రసం లో మెంతిపిండి, మందార ఆకులు కలిపి రెండు రోజులకొకసారి   తలస్నానం చేస్తే చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది. వీటిలో ఉండే ఇలాంటి అలర్జీ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మొటిమలు మచ్చలు పోగొడతాయి.

Leave a comment