ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన పర్వతం కిలిమంజారో ఎక్కి భారత జాతీయ జండా ఎగుర వేసింది మౌంటేనియర్ పులకిత హస్వి. 13 ఏళ్ల పులకిత కీబోర్డ్,గిటార్ వాయిస్తుంది.స్కేటింగ్ లో నేషినల్స్ కు వెళ్ళింది. భవిష్యత్ లో ఎవరెస్ట్ అకోన్‌కాగువా,డెనాలి,ఎల్ బ్రస్,విన్ సాన్ మాసిఫ్, లు కూడా ఎక్కాలని లక్ష్యం అంటుంది పులికిత.

Leave a comment