ప్రియ అబ్రహాం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరక్టర్. పూణే లో ఉన్న ఈ ఇన్ స్టిట్యూట్ మన దేశంలో కోవిడ్ -19 టెస్ట్ చేసే ఒకేఒక్క సెంటర్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐ.సి.ఎం.ఆర్ ఇంకొన్ని ల్యాబ్ లు ఏర్పాటు చేసింది. ప్రియ అబ్రహాం నేతృత్వంలో ‘ఎన్ ఐ వి’బృందం కోవిడ్ -19 శాంపిల్స్ ను అహోరాత్రులు పరీక్ష చేస్తున్నారు. వెల్లూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మెడికల్ మైక్రో బయాలజీలో ఎం డి, ఆ తర్వాత పి.హెచ్.డీ చేసిన ప్రియ హైపటైటిస్ హెచ్.ఐ.వీ లపై ఎన్నో పరిశోధనలు చేశారు.

Leave a comment