ఎన్నో రంగాల్లో సేవ లందించిన మహిళలు నారీశక్తి పురస్కారం పొందారు. మాళవికా అయ్యర్ తమిళనాడు కు చెందిన మహిళ ఆమె 17 ఏళ్ళ వయసులో బాంబు దాడికి గురై రెండు చేతులు పూర్తిగా పోయాయి. 18 నెలల పాటు ఆమెకు ఎన్నో శస్త్ర చికిత్సలు జరిగాయి. తరువాత ఆమె లేచి నడవగలిగింది వైకల్యాన్ని లెక్కచేయకుండా ఉన్నత విద్యాబ్యాసం చేసింది సోషల్ వర్క్ లో పిజి,పి హెచ్ డి పూర్తి చేసిన మాళవికా అయ్యర్ ఇప్పుడు దివ్యంగుల హక్కుల కోసం పోరాడుతోంది. ఆమెకు రాష్ట్రపతి నారీ శక్తి పురస్కారం తో గౌరవించారు.

Leave a comment