అరబ్ దేశాల్లో నోబెల్ బహుమతి గా పరిగణించే షేక్ జైద్ బుక్ అవార్డ్ అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తి గా నిలిచారు. తహీర కుతుబుద్దీన్ ఆమె రాసిన అరబిక్ ఒరేషన్ ఆర్ట్ అండ్ ఫంక్షన్ బుక్ కు గానూ 15వ షేక్ జైద్ బుక్ అవార్డ్ లభించింది ఏడు, ఎనిమిదవ దశాబ్దాల కాలం నాటి అరబిక్ సాహిత్యాన్ని తహీర ఈ బుక్ లో సమగ్రంగా వివరించారు.

Leave a comment