ఏసీల వల్ల ఆరోగ్యహాని ఎక్కువే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఏసీల చల్లదనం శరీరానికి హాయి కలిగిస్తుంది.కానీ గంటల కొద్ది సమయం ఏసీల్లో ఉంటే డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడతారని ఇటివల సర్వే చెబుతుంది. ముఖ్యంగా వేసవిలో 16 నుంచి 18 గంటలు ఏసీల్లో గడీపేవాళ్ళలో ఈ సమస్య వస్తుందని సర్వే కనిపెట్టింది.కళ్ళు పొడిబారటం కళ్ళలో మంట దురద కళ్ళలోంచి నీళ్ళు కారటం,ఎర్రబడటం వంటివి కనబడితే వెంటనే డాక్టర్ ను కలుసుకొమ్మని ఏసీల్లో ఉండే సమయం తగ్గించమనిచెబుతున్నారు.

Leave a comment