ప్రముఖ సంఘ సంస్కర్త , స్వాతంత్ర సమరయోధురాలు రచయత్రి దుర్గబాయ్ దేశ్ ముఖ్ 1909 జులై 15 వ తేదీన రాజమండ్రిలో జన్మించారు.  హిందీ పాండిత్యా న్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి విద్యా బోధన అందించారు. 1942 లో ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు.  ఆమె స్థాపించిన ఆస్పత్రులు , కాలేజ్ లు ఈనాటికి  స్త్రీల అభ్యున్నతి కోసం పని చేస్తున్నాయి.   దుర్గబాయ్ దేశ్ ముఖ్ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.  న్యాయ కోవిదురాలిగా ప్రముఖ క్రిమినల్ లాయార్ గా పని చేశారు.  1975 లో పద్మ విభూషణ్ తో ప్రభుత్వం ఆమెను గౌరవించింది.

Leave a comment