ఈ దుప్పట్లను కొంటే మీరు వలస కార్మికులకు సాయం చేసినట్లే అంటుంది శోభితా ధూళిపాళ .ఫ్యాషన్ ప్రపంచంలో బిజీగా ఉంటూ కూడా శోభిత కరోనా సమయం లో వలస కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.స్వయంగా దుప్పట్లు డిజైన్ చేసి  కుట్టించి ఆన్లైన్లో అమ్ముతోంది .ఆ సొమ్ము వలస కార్మికుల కోసం పంచుతోంది శోభిత.ఆమె డిజైన్ చేసిన దుప్పట్లు కావాలనుకుంటే జైపూర్ రగ్స్  వెబ్సైట్ చూడొచ్చు. సాయం చేయాలన్న ఆలోచన రావాలి కాని ఎలాగైనా పేద వాళ్ళని ఆదుకోవచ్చు నని  నిరూపిస్తుంది శోభితా ధూళిపాళ .

 

Leave a comment