మధ్యప్రదేశ్ ఫోరెన్సిక్ విభాగం లో ఎండి చేసిన ఏకైక మహిళ గీతారాణి పేరు ఒక్కటే ఉంటుంది. ఫోరెన్సిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళ గానే కాకుండా 32 సంవత్సరాల వైద్య వృత్తిలో 9500 మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసిన రికార్డు కూడా డాక్టర్ గీతారాణి గుప్తా కే సొంతం భూపాల్ లోని మెడికో లీగల్‌ ఇనిస్టిట్యూట్ లో సీనియర్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు గీతారాణి. అలాగే ఫోరెన్సిక్ విభాగంలో శవపరీక్ష ఛాయాచిత్రాలు తీసే పనిలో కూడా ప్రావీణ్యత సంపాదించారు గీతారాణి. నిరంతరం షాశవ పరీక్షల్లో ఉండే గీతారానికి  ఇష్టమైనది నేచర్ ఫోటోగ్రఫీ.

Leave a comment