తమిళనాడులోని కుంభకోణం దగ్గర సెంబియ వరంబల్ అనే గ్రామం ఇళయరాజాది. చక్కని ప్రోర్ ట్రెయిట్స్ వేస్తారాయన. పట్టు చీరె మెరుపు ,పొయ్యిలో కట్టెల మంట ,పాపాయి కట్టుకొన్న నలిగిన పరికిణీ ,మొహాంలో చక్కని చిరునవ్వులు,దేవుడికి నమస్కారం చేస్తున్న యువతి మొహాంలో భక్తీ భావన ఎంతో అందమైన చిత్రాలుగా గీశారు ఇళరాజా సామాన్యమైన స్త్రీలలో అంతులేని సౌందర్యం చూశారాయన .ఆర్టిస్ట్ ఇళయరాజా పెయింటింగ్స్ కోసం ఒక్కసారి సెర్చ్ చేయండి అద్భుతమైన చిత్రాలు చూడవచ్చు.

Leave a comment