వెండితెర ,బుల్లి తెరలకు ఆమె సేవలకు గాను ఏక్తాకపూర్ ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది . ప్రముఖ బాలీవుడ్ నాటులు జితేంద్ర ,శోభాకపూర్ ల కుమార్తె ఏక్తా . బుల్లితెర పైన 130 షోలకు పైగా నిర్మించారు .ది క్వీన్ ఆఫ్ ఇండియన్ టివి గా పేరు తెచ్చుకున్నారు . 40 పైన వెబ్ సిరీస్ లను లాంచ్ చేశారు . ఎ కే లేబుల్ పేరుతో ఫ్యాషన్ రంగం లోనూ ఉన్నారు. క్యా కూల్ హై హమ్ ,డర్టీ పిక్చర్ ,ఏక్ విలన్ మొదలైన సినిమాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకొన్నారు ఏక్తాకపూర్ .

Leave a comment