సమాధుల మీద కూర్చుని చదువుకుంటూ మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టు తీసుకుంది ప్రవీణ సోలమన్.చెన్నై లోని వేలం కాడు స్మశానంలో  పనిచేయటం స్థానికులు వ్యతిరేకించారు.ఆమె పనిచేస్తున్న స్మశాన స్థలాలను ఆక్రమించుకునేందుకు చూశారు.కానీ ప్రవీణ ఎవ్వరిని లెక్క చేయలేదు.ఒంటి చేత్తో మరు  భూమి ఉద్యానవనంగా మార్చింది.పుట్టెడు దుఃఖంతో వచ్చేవారికి స్వాంతన ఇచ్చే పచ్చని వాతావరణం సృష్టించింది.

Leave a comment