అత్తిపండునే అంజీరా అంటారు.రక్తహీనత అనగానే ట్యాబ్లెట్లు వేసుకుందాం అనుకునే వారికి అంజీరా పరమఔషధం.వీటిలో అధిక మోతాదులో కాల్షీయం ఉంటుంది.పిల్లలకు ప్రతిరోజు ఇస్తే ఎముకలు గట్టిపడతాయి.పాలు పాల పదార్ధాలు పడనివారు ఇవి తింటే శరీరానికి కాల్షియం,ఐరన్ అందుతుంది.షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ పండుతినవచ్చు.దీనిలో ఉండే పొటాషియం ,పాలిఫినాల్స్,ఫ్లెవానాయిడ్స్,యాంటీ ఆక్సిడెంట్లు టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. నిద్రసరిగా పట్టనివారు పదిగంటలు దాటాక మూడు అంజీరాపండ్లు తిని పాలు తాగియే హాయిగా నిద్రపోతారని ఆయిర్వేద వైద్యులు చెపుతారు.

Leave a comment