డాక్టర్ మేఘన ఎకనామిక్ టైమ్స్ ఇన్నోవేషన్ అవార్డ్  2020 గెలుచుకున్నారు.ఒకటిన్నర కిలోల బరువు మాత్రమే ఉన్నా బ్రెయిలీ టైప్  రైటర్, రూపకల్పనకు, బరువు తక్కువగా ధర తక్కువగా ఉన్న క్రాఫ్ట్ పేపర్ ను రూపొందించినందుకు గాను ఆమెకు ఈ అవార్డ్  అందుకున్నారు.ఆమె పుట్టిపెరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదువుకున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రకృతి సంరక్షణ సంబంధించిన అంశాలను డాక్టర్ మేఘన ఆదర్శంగా తీసుకున్నారు.  వెన్నుపూసకు సంబంధించిన ఒక సర్జరీకి ప్రత్యామ్నాయంగా ఒక ఇంజక్షన్ కూడా తయారు చేశారు అది క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉంది.

Leave a comment