ఈ సంవత్సరం సెలబ్రిటీ పాయల్ జాంగిడ్ :2019 కు గానూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి . న్యూయార్క్ లో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ అందుకొంది పాయల్ . రాజస్థాన్ లోని హింసల్ గ్రామం పాయల్ ది . ఆమెకు పదకొండో ఏట వివాహం తలపెట్టారు పెద్దలు . బాలాశ్రమే నిర్వాహకులు ఎప్పుడో ఒకసారి స్కూల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే మాకు ఫోన్ చేయండి అని ఒక నంబర్ ఇచ్చారు . పాయల్ ఆ నంబర్ కు ఫోన్ చేసింది . ఆమె పెళ్ళి ఆపేశారు. తర్వాత పాయల్ బాలల హక్కుల ప్రచార కార్యకర్తగా మారింది చేంజ్ మేకర్ అవార్డ్ గెలుచుకొంది .

Leave a comment