నాలుగే నిముషాల్లో 51 మంది గొంతులను వినిపించి మిమిక్రీ లో తనకు మించిన వాళ్ళు లేదని పించింది కేరళకు చెందిన అఖిల . ప్రతి నాలుగు సెకన్ల కు ఒక గొంతు మార్చింది . ఒక టెలీ కార్యక్రమంలో చేసిన ఈ ఫీట్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుంది . మైకేల్ జాక్సన్ ,రజనీ కాంత్ ,కమల్ హాసన్ వంటి ప్రముఖల గొంతులకు సెకన్ల తేడాలో మార్చేస్తూ మిమిక్రి చేసింది అఖిల .

Leave a comment