బెంగళూరుకు చెందిన రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ బద్రీనాథ్ విఠల్ ఆయన భార్య ఇందిరా విఠల్ పేద కుటుంబాల పిల్లలకు ఉచిత ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. ఇప్పుడు 170 మంది పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటారు.ఈ పేద పిల్లల కోసం కొంతమంది స్నేహితుల సాయం తో స్మార్ట్ ఫోన్ లు కూడా ఇప్పించారు. గ్రామీణ ప్రాంతాల అయినా హవేరి దొడ్ల బల్లాపూర్ గంగావతి నుంచి స్టూడెంట్స్ ఉన్నారు వీరు పాఠాలు చెప్పే పిల్లలకు ఎవరైనా స్మార్ట్ ఫోన్ ఇచ్చే దాతలు ఉంటే 9901841508 ఈ ఫోన్ చేసి బద్రీనాథ్ గారితో మాట్లాడవచ్చు ఈ ఇంజనీర్ గారి స్ఫూర్తితో కొంతమంది ఇలా పిల్లలకు ట్యూషన్ చెప్పితే మంచిదే కదా?

Leave a comment