గీతా గోపీనాథ్ గడచిన సంవత్సరమే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కు చీఫ్ ఎకనామిస్ట్ గా ఎంపికయ్యారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ ఎకనామిస్టు ప్రొఫెసర్ గా గీత పని చేస్తున్నారు. 2011 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 45 సంవత్సరాలలోపు ఆర్థికవేత్తల్లో గీత టాప్ 25లో ఒకరు. యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డ్స్ తీసుకోన్న గీత భారత దేశం నుంచి ఈ స్థాయికి ఎదిగిన మహిళల్లో ప్రథమురాలు.

Leave a comment