మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక ఎన్జీవో తో కలిసి గోల్డ్ ఇన్ శారీ పేరుతో ఫుట్ బాల్ పోటీలను నిర్వహించింది. 8 బృందాలు పోటాపోటీగా ఆడాయి.వీళ్లంతా చిరు వ్యాపారులు,గృహిణులు 20 నుంచి 72 ఏళ్ల వాళ్ళు దాదాపు వంద మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు రంగు రంగుల చీరెలతో విల్లు పాల్గొన్న ఈ పోటీ క్రీడల్లో మహిళల సామర్థ్యానికి నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.

Leave a comment