కరెన్సీ నోట్లతో ఒరిగామి కళతో పూవుల దండాలు చేసి దుర్గ దేవికి హారాలుగా అలంకరించారు భక్తులు 1,11,11,111 రూపాయిల విలువైన ఈహారాలను తెలంగాణా,గద్వాల్ జిల్లాలోని జోగులాంబ గుడిలో దేవిని అలంకరించారు. ఈ రూపాయిల హారాలను ధరించిన ధన లక్ష్మి స్వరూపాన్ని భక్తులు దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొన్నారు.

Leave a comment